JSON Variables

విద్యార్థిని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

విద్యార్థిని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు


న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలిపెళ్లి బీసీ సంక్షేమ వసతి గృహంలో పాముకాటుకి గురైన  విద్యార్థిని ఈరోజు ఎల్లారెడ్డి పేట అశ్విని హాస్పిటల్ లో  తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులుడు దామెరా సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యార్థికి న్యాయం చేయాలని వారి హాస్పిటల్ ఖర్చు ప్రభుత్వం భరించాలని అధికారులని డిమాండ్ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు అన్నాడి నరేందర్ రెడ్డి,మాజీ కరీంనగర్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ పటేల్,దొమ్మాటి గౌడ్,ఆరె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


మరిన్నిలోకల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments