JSON Variables

ఎమ్మెల్యే చొరవతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తోవ

ఎమ్మెల్యే చొరవతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తోవ           

న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
గత రెండు సంవత్సరాలుగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు త్రోవలేక నిరుపయోగంగా ఉండడంతో ఎమ్మెల్యే దృష్టికి నాయకులు తీసుకపోగా డబుల్ బెడ్ రూమ్ ల ముందు ఉన్న భూముల రైతులతో ఎమ్మెల్యే మాట్లాడగా వారు త్రోవ ఇవ్వడానికి ఒప్పుకోగా  త్రోవ తీయడం జరిగింది , త్రోవ తీయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు 
ఈ కార్యక్రమం లో తహశీల్దార్ ఫరూక్ ఎంపిడిఓ. శశికళ. విఆర్ఓ సింగిరెడ్డి. నాయకులు కూనబోయిన బాలరాజు. M.రాజు, చిట్టి ప్రదీప్ రెడ్డి తిప్పరపు శ్రీనివాస్. రైతులు బైరి బాలయ్య. ఎల్లయ్య కొమురయ్య ,శ్రీనివాస్ సర్వేయర్. గ్రామపంచాయితీ సిబ్బంది నర్సయ్య. రాము. పోచమల్లు సతీష్ మల్లేశం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments