JSON Variables

విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి

విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి 
• ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అక్కేం నాగరాజు
 న్యూస్ పవర్ , 21 సెప్టెంబర్ , ఇల్లంతకుంట 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి బీసీ సంక్షేమ హాస్టల్ ను సందర్శించిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు అక్కేం నాగరాజు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందొ సరైన రక్షణ లేక విద్యార్ధి కి పాము కరిచింది అని విద్యార్ధికి మెరుగైన వైద్య సావుకర్యం కల్పించాలి అని అలాగే ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి అని ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా 100 కు పైగా ఈ సంవత్సరం పాము కాటుకు గురి ఐ చాలా మంది విద్యార్థులు చనిపోయారు అయినా కూడా ఇప్పటికి ఈ ప్రభుత్వం తీరు మారలేదు అని స్థానిక మానకొండూర్ ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణ  స్పందించకపోవడం చాలా బాధాకరం  అని అలాగే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్  స్పందించలి అని సరైన సిబ్బంది లేకనే ఇలా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి వెంటనే సిబ్బంది నీ నియమించాలి అని గత ప్రభుత్వం కన్న అద్వాన్నంగా  ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తుంది ఎన్నికల ముందు చెప్పింది ఒకటి చేసేది ఒకటి  హాస్యాస్పదం ఇప్పటికి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని విద్యార్థులకు సరైన సౌకర్యం ఏర్పాటు చేయాలి లేనిచో రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమలు చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో మండల నాయకులు కూనబోయిన ప్రవీణ్, వరుకొలు అవినాష్,చొప్పరి అభిరామ్ , ఆఫ్రిద్, సాయి, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments