న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడు కాసుపాక.లక్ష్మన్ గ్రామంలో బల్బులు వేస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చేనా మీదపడి కుడి కాలు తొంటిలో వీరగడంతో వారిని పరామర్శించి 5000 వేల రూపాయలు సహాయం బెంద్రం.తిరుపతి రెడ్డి అందించారు , బెంద్రం.తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాట్లాడాతూ.. గ్రామంలోని కరెంటు స్థంబాలకు గ్రామ పంచాయతీకి సంబందించిన పనులు బల్బులు చేస్తుండగా నిచ్చేనా మీద పది ప్రమాదం జరగడంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా పంచాయతీ అధికారులపై ఉందన్నారు. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నారాన్నారు. ఈ సహాయ సేవాలో బండారి.రాజు, కాసుపాక.కిషన్, ఎలా.రాజు, డాక్టర్.కనుకయ్య, కోమటిరెడ్డి.అనిల్, నారాయణ,రాజేశ్వరి,నాగాలక్ష్మి గార్లు తదితరులు పాలుగోన్నారు.
0 Comments