పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
న్యూస్ పవర్ , 6 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత అని భారత్ గ్యాస్ డీలర్ నలుమాచ్చు శ్రీనివాస్అన్నారు.ఇల్లంత కుంట ఎస్ వి ఎస్ భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను నాలుమాచు శ్రీనివాస్ శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నలుమాచు శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వల్ల జల కాలుష్యం కాకుండా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ వి ఎస్ సిబ్బంది శ్రీకాంత్ మారుతి తదితరులు పాల్గొన్నారు.
0 Comments