వెలిశాల రాజేందర్ రావు నీ గెలిపించండి
న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట :
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట గ్రామంలో వడ్ల కొనుగోలు సెంటర్లో హమాలీలకు మరియు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరుతెన్నులు తెలియజేస్తూ దేశములో కాంగ్రేస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు పాంచ్ న్యాయ్ లను అమలుపరచడమే కాకుండా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, నరసింహారెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సత్తిరెడ్డి, వివిధ సంఘాల అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
0 Comments