JSON Variables

ఇల్లంతకుంట మండల, గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

ఇల్లంతకుంట మండల, గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

న్యూస్ పవర్: ఇల్లంతకుంట
మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మండల మనుమయ సంఘం అధ్యక్ష, కార్యదర్శి కార్యవర్గాన్ని నియమించారు.. మండల అధ్యక్షులుగా దేశరాజు తిరుపతి,ఉపాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కోడిముంజ రవి, ప్రధాన కార్యదర్శిలుగా కోడిముంజ తిరుపతి, కోశాధికారిలుగా తిప్పారపు సురేష్ కుమార్,  సహాయక కార్యదర్శిలుగా కొత్తపల్లి విఠల్, సలహాదారులుగా తిప్పారపు హన్మండ్లు, మొగోలుజు వెంకట చారి లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 
ఇల్లంతకుంట గ్రామ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్ష, కార్యదర్శి కార్యవర్గాన్ని నియమించారు. పట్టణశాఖ అధ్యక్షులుగా తిప్పారపు స్వామి, ఉపాధ్యక్షులుగా తిప్పారపు నాగరాజు, లంకోజు చంద్రం, ప్రధానకార్యదర్శిలుగా నాగసముద్రాల రాజు, కోశాధికారిలుగా రాంపెల్లి రమేష్, సహాయక కార్యదర్శిలుగా తిప్పారపు సతీష్, ముఖ్య సలహదారులుగా నాగసముద్రాల నర్సింహ చారి, తిప్పారపు శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని, తమ ఎన్నికకు సహకరించిన కుల బాంధవులందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు సంతోష్, వెలిచాల రాజేశం, చందనం చంద్రమౌళి, తిప్పారపు రాజేశేఖర్, వెలిచాల కిషన్, తిప్పారపు శ్రీనివాస్, అన్నాజీ బ్రహ్మయ్య, తిప్పారపు రవి, తిప్పారపు రాజమౌళి, కొత్తపల్లి లక్ష్మీనారాయణ, తిప్పారపు సత్యనారాయణ, కోడిముంజ శ్రీనివాస్, నాగసముద్రాల సంతోష్, కోడిముంజ లక్ష్మన్, తిప్పారపు వంశీ, నాగసముద్రాల బాలకృష్ణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments