JSON Variables

కరీంనగర్ డైరీ ద్వారా పూస్తే మట్టెలు అందజేత

కరీంనగర్ డైరీ ద్వారా పూస్తే మట్టెలు అందజేత
న్యూస్ పవర్ , 1 జూన్ , ఇల్లంతకుంట :
కరీంనగర్ డెయిరీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చెపట‌్టింది అందులో భాగంగా కళ్యాణమస్తు పథకం ద్వారా ఆడబిడ్డ పెళ్ళికి పుస్తేమట్టెలు అందజేయడం జరిగింది తాళ్లల్లపల్లె (రేపాక)  పాల ఉత్పత్తి దారుడు బిట్ల రాజారాం కూతురు నవ్య వివాహం నాకు కరీంనగర్ డైరీ నుండి పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది.కార్యక్రమంలో అగ్రహారం.మేనేజర్ రవీందర్ రూట్ సూపర్వైజ ర్లు వెంకట్ రామ్ రెడ్డి బాలయ్య సతీష్ రెడ్డి సంస్థ అధ్యక్షుడు భీరయ్య కార్యదర్శి ప్రశాంత్ యాదగిరి మరియు డైరెక్టర్లు తదితరులు.పాల్గొన్నారు.

Post a Comment

0 Comments