కంటి వెలుగు కార్యక్రమం డ్రై రన్
న్యూస్ పవర్ , 17 జనవరి , ఇల్లంతకుంట;
ఇల్లంతకుంట గ్రామంలో రేపు ప్రారంభం కాబోయే కంటి వెలుగు కార్యక్రమం పై ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం డ్రై రన్ నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, డాక్టర్ కట్ట రమేష్, స్థానిక ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య , స్థానిక సర్పంచ్ , ఎమ్మార్వో, ఎంపీ ఓ , హెచ్ ఇ ఓ ఖుద్దూస్ , పీహెచ్ఎన్ లలిత,తారాబాయి, సూపర్ వైజర్ నయీం ఏఎన్ఎమ్స్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments