రేవొజు రాజ బ్రహ్మచారి
న్యూస్ పవర్: రిపోర్టర్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామం లో సర్పంచ్ గాజుల రమేష్ మాట్లాడుతూ విద్య పైన పిల్లలు దృష్టి సారించి పిల్లలు స్పష్టంగా చదవాలని మి కోసం మన పాఠశాలలో ఒక గంట సమయం ఏర్పాటు చేయడం జరిగింది .అని దాని పేరే గ్రంధాలయ రీడింగ్ ఈ యొక్క రీడింగ్ ప్రతి ఒక్కరు చదువుల పైన దృష్టి సారించాలని కోరుతూ తల్లిదండ్రులు పిల్లలకు పాఠశాల నుండి రాగానే ఒక గంట సేపు పద్యాలు తాత్పర్యాలు చదివించాలని వారిపై దృష్టి సారించాలని సెల్ ఫోన్ దూరంగా ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి వైస్ చైర్మన్ గాజుల రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు బిట్ల శ్రీనివాస్ .శ్రీలత. సంగీత. గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments