JSON Variables

NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారి పిలుపు మేరకు కళాశాలలో బంద్

NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారి పిలుపు మేరకు కళాశాలలో బంద్
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం
ఈ రోజు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారి పిలుపు మేరకు NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు  బెల్లంపల్లి లోని  ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి 
1. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అన్ని పాస్ చేయాలి 
2. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
3. విద్యార్థుల మరణాలకు కారణమైన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలి.
డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి లోనే ఇంటర్మీడియట్ కళాశాలలో బందు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో NSUI బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గ్లడ్సాన్, కాంపెళ్లి పవన్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు ముద్దం శివ ప్రసాద్ , ఉపాధ్యక్షులు సాయి కుమార్ , ప్రధాన కార్యదర్శి అనవేన రాజలింగు, నాయకులు  రమాకాంత్, సాయి, అంజి , తదితర నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments