ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ రైతు వ్యతిరేక వైఖరిపై నిరసనగా TRS పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పిలుపు మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ముస్తాబాద్ .మండల కేంద్రంలోని మండల నాయకులు TRS పార్టీ కార్యకర్తలు రైతాంగం మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అన్ని గ్రామ కార్యకర్తలు ప్రజలు తదితరులు దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు. మండల నాయకులుప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
0 Comments