JSON Variables

వైన్స్ పర్మిట్ రూమ్ లో ఒకరు మృతి

వైన్స్ పర్మిట్ రూమ్ లో ఒకరు మృతి
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని  వైన్స్ పర్మిట్ రూం లో  మద్యం తాగి ఒకరు మృతి చెందగా మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు.వీరూ ముస్తాబాద్ మండలం కేంద్రంలోని గూడెం గ్రామానికి చెందిన వరిగ గుర్తుంచారు.ఇoదులో ఒకరు మెరుగు శ్రీనివాస్ ఇతను మృతిచెందగా సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన సంజు అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. మృతదేహాన్ని వైన్ షాప్ పర్మిట్ రూం నుండి బయట వేయడంపై గ్రామస్తుల ఆందోళన చేసారు. వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Post a Comment

0 Comments