JSON Variables

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు

ముస్తాబాద్ మండలం న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్

 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లో డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోలాపురం రాజు గూడూరు గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ చెక్కపెల్లి నర్సింలు  చెక్కపెల్లి శ్రవణ్ TRS పార్టీ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్  చాకలి శ్రీనివాస్ ఇజ్జిగిరి స్వామి చెక్కపెల్లి బాబు అంబేద్కర్ సంఘం యూవత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments