JSON Variables

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా

 కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాన్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా   లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో TRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్  మరియు సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ గారు మరియు TRS పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ నాయకులు బాలరాజు  మహేష్ మనీష్ వెంకటేష్ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments