రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో TRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ మరియు సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ గారు మరియు TRS పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ నాయకులు బాలరాజు మహేష్ మనీష్ వెంకటేష్ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు
0 Comments