JSON Variables

పూర్తి స్థాయిలోధాన్యం కొనుగోలు

 న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లో  ధాన్యం కొనుగోలు కేంద్రం లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ  కార్యక్రమం లో ఐకేపీ ఇంచార్జి నర్సింలు అమలి సంఘం మరియు రైతులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments