రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో TRS కార్యకర్త చేపురి శ్రీనివాస్ గారి తండ్రి లక్ష్మయ్య గారు అనారోగ్యంతో చనిపోయిన నే పథ్యంలో అనిరుపేద కుటుంబానికి బాసటగా. గౌరవ TSPSC మెంబర్ DR ఏర్రవెళ్లి చంద్రశేఖర్ రావు గారు.అ నిరుపేద కుటుంబానికి 5000 వేల రూపాయల నగదును ఇవ్వడం జరిగింది. గౌరవ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు గారు 50 KGల బియ్యం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారు గ్రామ శాఖ అధ్యక్షుడు రేపాక బాల్ నర్సయ్య గారు మండల ఉపాధ్యక్షుడు నల్ల నర్సయ్య గారు మరియు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు గారు పాల్గొన్నారు. ఆ నిరుపేద కుటుంబానికి. 1. EX MPTC పారిపెల్లి శ్రీనివాస్ గారు 1000రూపాయల నగదు 2.భోంపేల్లి సురేందర్ రావు గారు 25 KG బియ్యం. 3.మండల సంయుక్త కార్యదర్శి కారంగుల వెంకట రావు గారు 25 KG బియ్యం
4. రెపక బాల్ నర్సయ్య గారు 25 KG బియ్యం. 5. గ్రామ ఉపాధ్యక్షుడు కేసుగాని అనిల్ గారు 25 KG బియ్యం. 6. అక్కరాజు పారుశురాములు గారు 25 KG బియ్యం. గౌరవ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు గారి చేతులు మీదుగా ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ నాంపేల్లి మంజుల రమేష్ గారు మరియు గీసా శంకర్ గారు హనుమంత్ గారు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 Comments