ఓమిక్రాన్ తొలి కేసు నమోదు
News Reporter:K.Vijaykumar
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ తొలి కేసు నమోదు అప్రమత్తమైన వైద్యాధికారులు పెషెంట్ ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు.
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మాస్కు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచనలు తెలియజేసారు.
0 Comments