JSON Variables

ముకుంద పిల్లల హాస్పిటల్ ని ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చెంద్రశేఖర్ రావు గారు

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్

 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద పిల్లల హాస్పిటల్ ని ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చెంద్రశేఖర్ రావు గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు చింతోజు శంకర్ గారు, ప్రముఖ సీనియర్ వైద్యులు చింతోజు రాజారాం గారు, స్త్రీ వైద్య నిపుణులు అనూష గారు మరియు వైద్యులు రాజేందర్ గారు,ప్రముఖ RMP వైద్యులు ముక్తర్ గారు. సంతోష్ గారు భారత్ గారు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments