JSON Variables

భార్య భర్తల మద్య గొడవ ఎదుటి మహిళామిద దాడి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

భార్య భర్తల మద్య గొడవ ఎదుటి మహిళామిద దాడి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

News Power Reporter:కంసాల విజయ్‌కుమార్

 రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది.
అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్‌ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments