JSON Variables

మధ్యహ్నా బోజన కార్మికులు సమ్మే


News Power Reporter:కంసాల విజయ్‌కుమార్

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఈరోజు మద్యహ్నా బోజన కార్మికులు ధర్నాకు దిగారు.
ప్రభుత్వం వారికి కానీస వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చెపిస్తుతున్నారు అని,అర్దిక బాధల్ని పట్టించుకోక పోవడం పై నిరాసన తెలుపుతూ,కలెక్టరెట్ ముందు ధర్నాకు దిగారు,ఇధి ఇ నెల 25 వరకు కొనసగుతుంది. ఆలోపు ప్రభుత్వ నుండి స్పష్టమైనా హామి రాకపోతే నిరసనలు కొనసాగిస్తామనీ జిల్లా అద్యక్షురాలు మంజుల తో పాటూ తదితరులు మాట్లాడరు,

Post a Comment

0 Comments