ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన నలుగురు దొంగలు అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన నలుగురు దొంగలను గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పోలీసులు అరెస్టు చేశారు
పట్టుబడిన వారిలో పోరెడ్డి యశ్వంత్ రెడ్డి, సయ్యద్ అఫ్నన్ అహ్మద్, షేక్ సమీర్, ఆయిలపురం రఘుపతి ఉన్నారు. నిందితుల నుండి చోరీ చేసిన తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
0 Comments