*అడిగిన వెంటనే..హామీ ఇచ్చిండు*
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల
జిల్లా కేంద్రంలో యాదవ సంఘ నిర్మాణానికి ఎకరా స్థలం కావాలని మంత్రి కెటిఆర్ను కోరిన జిల్లా యాదవ సంఘ యూత్ అధ్యక్షుడు మిరాల బాస్కర్ యాదవ్,యాదవ సంఘ లీడర్లు.
అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ గారు.
భవన నిర్మాణనికి స్థల కేటాయింపుపై పీఎస్ శ్రీనివాస్ ను పిలిచి కలెక్టర్ అనురాగ్ జయంతి గారితో మాట్లాడలని ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ సానుకూల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన యాదవ సంఘ లీడర్లు
మంత్రి కేటిఆర్కు కృతజ్ఞతలు తెలిపిన యాదవ సంఘ ప్రజాప్రతినిధులు,లీడర్లు,యాదవ సంఘ సోదరులు
మంత్రి KTR గారికీ ఇల్లంతకుంట మండల యాదవ సోదరుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
నలువాల రాజు యాదవ్.
అఖిల భారత యాదవసంఘం మండల యూత్ అధ్యక్షులు
ఇల్లంతకుంట మండలం
0 Comments