JSON Variables

చిట్నేని అగమ్మ - నర్సింగరావు చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వార ఒకొక్క విద్యార్థికి 2రకాల దుస్తుల పంపిణీ

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని వివిధ గ్రామాల్లో తల్లిదండ్రులు లేని నిరుపేద పిల్లలకు  చిట్నేని అగమ్మ - నర్సింగరావు చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వార  ఒకొక్క విద్యార్థికి 2రకాల దుస్తులను దాదాపుగా 198 మంది విద్యార్థులకు ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిట్నేని మాధవి - వెంకటేశ్వరావు ఇవ్వడం జరిగింది.                                                       పోతుగల్ ఆరోగ్య కేంద్రంలో ఈ ట్రస్ట్ ద్వార 2 సార్ల్  వచ్చిన కొరోన నేపథ్యంలో ఆశ మరియు ఆరోగ్య  సిబ్బంది డాక్టర్లు కరోన కాలంలో ప్రజలకు వారు అందించిన సేవలకు వారిని అభినందిస్తూ 82 మందికి దుస్తులతో  సత్కరించటం జరిగింది.          ఈ సందర్భంలో దాతలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ధన్యవాదాలు తెలిపారు🙏                                     ఈరోజు ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు గారు TRS మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారు మాజి AMC చైర్మన్ చిట్నీని అంజన్ రావు AMC డైరెక్టర్ కోలా పార్శరాములు గారు. EX ఎంపీటీసీ శ్రీనివాస్ రావు గారు. మండల BC సెల్ అధ్యక్షుడు గీసా శంకర్ గారు పోథ్గల్  గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు అనిల్ గారు.ఉ హెడ్మాస్టర్ ఉపాద్యాయులు   Dr సంజీవ రెడ్డి గారు హాస్పిటల్ సిబ్బంది  ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు                                                                 అలాగే గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి 12 మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది     ట్రస్ట్ వ్యవహారాల ఇంచార్జ్ విద్యాసాగర్ రావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

Post a Comment

0 Comments