_కోవిడ్ వ్యాక్సిన్ ను నేటి రోజు వరకు తంగాళ్లపల్లి గ్రామంలో 100/ ..శాతం పూర్తి చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ పాము నాగేశ్వరిశ్రీకాంత్ గారు ANM గారిని గ్రామ ఆశా కార్యకర్తలను శాలువ కప్పి అభినందించారు_
ఇట్టి సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ ముందుగా ఆరోగ్య సిబ్బందికి మరియు డాక్టర్ గారికి ANM గారికి ఆశా కార్యకర్తల కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ గత కొన్ని నెలలుగా చేపట్టిన కోవిడ్ టికను గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ అర్హులైన వారందరికీ టీకాలు వేసుకుంటూ గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ వారి అనుమానాలను నింవృత్రి చేస్తూ గ్రామంలో 100శాతం పూర్తి అయినందున సంతోషకరమైన విషయం...
అలాగే కరోన వైరస్ మూడవ దశ ఒమి క్రాన్ వైరస్ అనేది ప్రభావిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మస్కు ధరించి ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోవాలి అని కోరారు గ్రామంలో ని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలిని సూచించడం జరిగింది... కరోన నుండి రక్షణ పొందాలంటే ఆరోగ్య శాఖ సూచనలను జాగ్రత్తగా పాటించాలని కోరారు..
ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ కొనే శేఖర్,ఉప సర్పంచ్ తడిసిన నారాయణ రెడ్డి,వార్డు సబ్యలు డ్యాగాల అనురాధ శేఖర్, పంచాయితీ కార్యదర్శి రమేష్,AMC డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్,సీనియర్ నాయకులు నాగరాజు వెంకన్న,అబ్దుల్లా,శేఖర్,శ్రీను,ఆశాలు మమత,లక్ష్మీ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
0 Comments