JSON Variables

TRS పార్టీ తంగళ్ళపల్లి గ్రామ శాఖ అద్వర్యం లో తంగళ్ళపల్లి విద్యార్థి విభాగం కమీటీని ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది


 NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
పార్టీ తంగళ్ళపల్లి గ్రామ శాఖ అద్వర్యం లో తంగళ్ళపల్లి విద్యార్థి విభాగం కమీటీని ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది,
అధ్యక్షుడి గా పర్వేద రాము
ఉపాధ్యక్షుడిగామొలుగూరి రాకేష్
ప్రధాన కార్యదర్శి గా లెంకల ప్రశాంత్
సంయుక్త కార్యదర్శి గా మామిడి మహేష్
కోశాధికారి గా ఎరవెల్లి రాజు
లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని MPTC కొనే శేఖర్ AMC డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తూరి రాజేందర్, దేవాలయం చైర్మన్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి,TRSV మండల అధ్యక్షుడు సైపోద్దిన్ శాలువా తో ఘనంగా సన్మానించి హర్థిక  శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments