నూతనంగా ఎన్నికైన మండల నాయకులను సన్మానించిన MPTC కోనేశేఖర్.
ఈ రోజు తంగళ్ళపల్లి గ్రామంలోTRS పార్టీ గ్రామ శాఖ అద్వర్యం లో ఇటివల మండల పార్టీ కోశాధికారిగా ఎన్నికైన ఉద్యమ నాయకుడు AMC డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్ గౌడ్ ను మరియు మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు సైపోద్దిన్ నుMPTC కొనే శేఖర్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తూరి రాజేందర్, దేవాలయం చైర్మన్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి,TRSV గ్రామ అధ్యక్షుడు పర్వేద రాము ,ఉపాధ్యక్షుడు మొలుగూరి రాకేష్ శాలువా తో ఘనంగా సన్మానించి హర్థిక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments