ప్రదేశ్ కు చెందిన పెద ముస్లిం కుటుంబాన్ని ఆదుకోండి కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్నా ఉత్తర ప్రదేశ్ కు చెందిన పెద ముస్లిం కుటుంబం తౌపిక్సర్వర్జన్ వారికి నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు వారు రోడ్ రోలర్ నడుపుతూ జీవనం సాగించెవారు ఇప్పుడు ఆ పని లేకపోవడం వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కరువై తివ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ విషయం నా దృష్టికి తీసుకురాగానే తక్షణమె స్పందించి తక్షణ సహయంగా 50 కిలోల బియ్యం వారి కుటుంబాన్ని సందర్శించి ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్బంగా తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
ఉత్తర ప్రదేశ్ కు చెందిన పెద ముస్లిం కుటుంబాన్ని మరియు వారికి నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు దయగల హృదయం గల వారు వారిని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరైన ఆదుకోవాలి అనుకునే వారు నా యెుక్క గూగుల్ పే నేంబర్ 9603494982 పంపించగలరు మెము వారికి అందజేస్తాం
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ సంఘం గ్రామ శాఖ అద్యక్షుడు సింగిరాల శ్రీనివాస్ యూత్ ప్రెసిడెంట్ బైరోజు జగదీశ్వరా చారి ,తాళ్ళపల్లి సంపత్,కాశవేని శ్రీనివాస్, సంపత్ దుర్గయ్య,అనిల్,హరి తదితరులు పాల్లోన్నారు.
0 Comments