భూమీ తగాదాలో కొడుకు మరణం. తండ్రి. కొనఊపిరితో
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో భూతగదాలతో తండ్రీకొడుకుల పై హత్యాయత్నం జరుగగా కొడుకు మృతి చెందాడు, తండ్రి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
0 Comments