సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో స్నేహం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి అమ్మవారు నిమజ్జన కార్యక్రమం, నవరాత్రుల పూజలందుకున్న అమ్మవారు మా అందరికీ సుఖసంతోషాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకున్నారు కార్యక్రమం లో స్నేహం యూత్ అమ్మవారి నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్నారు
0 Comments