ముందస్తుగా బెంద్రం తిరుపతి రెడ్డి అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి KTR గారు ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని తేది 16-05-2018 రోజున హామీ ఇచ్చి నేటికి 41 మాసాలు గడిచిన హామీనీ నెరవేర్చకపోవడం తో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బెంద్రం తిరుపతి రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు,అయితే
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడానికి వెళ్లకుండా పోలీస్ వారిని ముందస్తుగా గృహానిర్బంధం చేశారు,బెంద్రం తిరుపతి రెడ్డి ఈ సంఘటనతో అసహనం వ్యక్తం చేశారు పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి చేసి BJP మండల అధ్యక్షులనీ అక్రమంగా అరెస్టు గృహా నిర్భంధం చేయించడం నీ పిరికిపని కేటీర్ ఇప్పటికైనా నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో..అని పేర్కొన్నారు.
0 Comments