JSON Variables

కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది

NEWSPOWER REPORTER:Vijay
రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు తంగాలపెళ్లి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా లో మరియు పద్మా నగర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస రాజుగారు మరియు తంగళ్ళపల్లి సర్పంచ్ ఆంకారపు.  అనిత రవీందర్ గారు ఎంపీటీసీ 1 కోడి అంతయ్య గారు ఏఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గారు వైస్ చైర్మన్ రమణారెడ్డి గారు గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ గారు మరియు పద్మా నగర్ అధ్యక్షులు యాదగిరి గారు మరియు వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments