JSON Variables

బిఎస్పీ లో చేరిన లింగాపూర్ ప్రజలు

బిఎస్పీ లో చేరిన లింగాపూర్ ప్రజలు
ఈ రోజు ఉదయం 9:00 గంటలకు మానకొండూర్ మండలం లింగాపూర్ లో బిఎస్పీ సమ్మేళనం సదస్సు జరిగినది . గ్రామస్థులు పార్టీ లో చేరి జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ రామంద్రం గారి చేత కండూవ కప్పుకున్నారు . 55 మంది పెద్దలు , యువకులు పాల్గొన్నారు . బహుజన సిద్ధాంతం- బహుజన రాజ్యం ఆవస్యకతను వివరించడం జరిగినది . 
అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మళ్లేషం గారు , ఉపాధ్యక్షులు కుమ్మరి సంపత్ గారు, కోశాధికారి దాసారపు సదానందం గారు, సెక్టారు కమిటీ అధ్యక్షులు కొమ్మగల్ల సాయి కృష్ణ గారు , కార్యదర్శి స్వామి గారు గాలిపెల్లి  సురేష్ గారు తదితరులు పాల్లొన్నారు . 

Post a Comment

0 Comments