ఆరేపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి కి పితృ యోగం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి గారి తండ్రి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి కీర్తిశేషులు.వయస్సు 80.బుధవారం చనిపోవడం జరిగింది గ్రామానికి అతను ఎనలేని సేవలు చేశారు గతంలో ఐదు సంవత్సరాల పాలనలో గ్రామానికి కరెంటు తేవడంలో, స్కూల్ బిల్డింగ్ కట్టిచడంలో ఎనలేని కృషి చేశారు వాటర్ ట్యాంక్ కట్టించి గ్రామ ప్రజల నీటి గోస తీర్చిన రోడ్డులు వేసిన ఘనత ఆయనకే దక్కింది. గ్రామ అభివృద్ధి లో మొదటి పేరు దక్కించుకున్న ఘనత ఆయనది, ఆయన మృతి పట్ల గ్రామస్థులు శోకసంద్రలో మునిగిపోయారు వారి మృతి పట్ల టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, నాయకులు స్వామి, చింతలపల్లీ లచ్చిరెడ్డి,కిషన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు
0 Comments