మృతుల కుటుంబాలను పరామర్శించిన గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు...
మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఈరోజు పరామర్శించి, తమ సానుభూతి తెలిపిన గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు..
0 Comments