NEWSPOWER REPORTER:Babu
టిఆర్ఎస్ పార్టీ అబివృద్ది కి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అద్యక్షులు వరస కృష్ణహారి పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ అద్యక్షులు గా ఎడ్ల లక్ష్మన్,ప్రదాన కార్యదర్శిగా గడ్డం వెంకటేష్, మహిళా విభాగం మండల కమీటి అద్యక్షురాలుగా ఆప్సరా ఉన్నీషా,కార్యదర్శిగా బైరి పద్మ, రైతు విభాగం మండల అద్యక్షులు గా గోగూరి ప్రధీఫ్ రెడ్డి. ఎస్సీ సెల్ మండల అద్యక్షులు గా ఎడ్ల సందీఫ్, బిసి సెల్ మండల అద్యక్షులు గా లద్దునూరి తిరుపతి యాదవ్, ఎస్టీ సెల్ మండల అద్యక్షులు గా భూక్య సీత్యానాయక్ లను సోషల్ మీడియా మండవ అద్యక్షులుగా గన్నమనేణి సుధాకర్ రావు లను
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ ,సెస్ మాజీ అద్యక్షులు కుంబాల మల్లారెడ్డి లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్ వ్యవసాయ కమీటి మాజీ అద్యక్షులు అందె సుభాష్, గుళ్ళపెళ్ళీ నర్సింహారెడ్డి,టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం గఢ్ఢి సురేష్ ,అంకం వెంకటేష్,మాధ ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments