JSON Variables

ప్రమాదకరమైన ప్రయాణం

NEWSPOWER REPORTER:vijay
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠశాల కి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇలా ఆటోలో రావటానికి ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు, స్కూల్ కి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేదు అందువల్లన వేరే దారిలేక తమ పిల్లలను ఇలా ఆటోలో పంపిస్తున్నము అని వారి తల్లిదండ్రులు తెలిపారు, ఈ విషయం పట్ల స్థానిక కలెక్టర్ గారు చేర్యలు తిసుకోవాలి కోరుతున్నారు.

Post a Comment

0 Comments