JSON Variables

వేములవాడ లో నూతనంగా జైభీం యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక గౌరవ అధ్యక్షులుగా గాజుల పోశెట్టి, తెడ్డు బాబు. అధ్యక్షులుగా అక్కి గణేష్.

వేములవాడ లో నూతనంగా జైభీం యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక గౌరవ అధ్యక్షులుగా  గాజుల పోశెట్టి, తెడ్డు బాబు. అధ్యక్షులుగా అక్కి గణేష్.
ఈరోజు వేములవాడ లో నూతనంగా జైభీం యువజన సంఘం కార్యవర్గం ఎన్నికలు విజయవంతంగా ముగిసాయి ఇందులో గౌరవ అధ్యక్షులుగా  గాజుల పోశెట్టి, తెడ్డు బాబు. అధ్యక్షులుగా అక్కి గణేష్. ఉపాధ్యక్షులుగా కోరేపు శ్రీనివాస్,  తాళ్లపెల్లి అశోక్, ఉప్పరి దేవయ్య, దప్పు శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శులుగా కుమ్మరి బాబు, సావనపల్లి కుమార్. కోశాధికారులుగా పర్లపల్లి అంజి, ఎడెల్లి పర్శరాం, కల్లెపల్లె రాజశేఖర్. ఆర్గనైజర్స్ గా తాళ్లపెల్లి ప్రశాంత్, సావనపెల్లి శ్రీధర్, తాళ్లపెల్లి నాగరాజ్. మరియు సభ్యులుగా పసుల మల్లేశం తాళ్లపెల్లి వినయ్, సుంకపాక అనిల్, తాళ్లపెల్లి సతీష్, కడకుంట్ల నిరంజన్, ఉప్పరి కిరణ్, తాండ్ర రాజు, ఉప్పరి అంజి, కలకుంట్ల రాజనర్సు, యాదగిరి, తాళ్లపెల్లి పర్శరాం, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments