JSON Variables

ఉప ఎన్నికల ప్రచారంలో గోవిందరావుపేట మండల టిఆర్ఎస్ నాయకులు..

ఉప ఎన్నికల ప్రచారంలో గోవిందరావుపేట మండల టిఆర్ఎస్ నాయకులు..

ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా *ములుగు జిల్లా జడ్పీ చైర్మన్  కుసుమ జగదీష్ గారు  గోవిందరావుపేట మండల ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో  టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి *గెల్లు శ్రీనివాస్ గారిని* అత్యధిక మెజారిటీతో  గెలిపించాలని అలాగే కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఓటర్లకు వివరిస్తూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లకు ప్రచారం నిర్వహించడం జరిగింది.  

*ఈ కార్యక్రమంలో... గోవిందరావుపేట మండల అధ్యక్షుడు సూరపనేని సాయిబాబు గారు, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, మండల అధికార ప్రతినిధి భూరెడ్డి మధుసూదన్ రెడ్డి ,రెడ్ల సంతోష్, రామనాగర్ సర్పంచ్ రాథోడ్, మచ్చ పూర్ సర్పంచ్ రవీందర్ రెడ్డి, పస్రా గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, నాయకులు అజ్మీరా సురేష్, ముజిప్ , తదితరులు పాల్గొన్నారు...*

Post a Comment

0 Comments