వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు...
మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి, గంగిపెళ్లి, కొండపల్కల, మద్దికుంట, పచ్చునూర్, ఊటూర్, రంగపేట, దేవంపల్లి, లాలితాపూర్ గ్రామాలలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు..
0 Comments