JSON Variables

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు...  
శంకరపట్నం మండలంలోని అంబాల్ పూర్, ముత్తారం, కన్నాపూర్, ధర్మారం, గద్దపాక  గ్రామాలలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు..

Post a Comment

0 Comments