JSON Variables

డెంగ్యూ జ్వరాలు రావడంతో అప్రమత్తమైన అధికారులు

డెంగ్యూ జ్వరాలు రావడంతో అప్రమత్తమైన అధికారులు
NEWSPOWER REPORTER:Babu
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డెంగ్యూ జ్వరాలు రావడంతో ఆరోగ్య సిబ్బంది, గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటికి తిరుగుతూ నీళ్లను నిల్వ ఉంచకూడదని నీళ్లు నీళ్లు ఉంచినట్లయితే దోమలతో డెంగ్యూ జ్వరాలు బారిన పడే అవకాశం ఉందన్నారు. ఎల్లారెడ్డిపేట ఈవో సంజీవరెడ్డి  ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటిలో ఎప్పటికప్పుడు నీళ్లను నిల్వ ఉంచకుండా ఖాళీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఆశలు స్రవంతి, రజిత, వసంత సి ఎ లు శోభ, రేణుక పాల్గొన్నారు.

Post a Comment

0 Comments