ఈ రోజు కొండమల్లే పల్లి మండల్ కోల్ ముంతల్ పహడ్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాపూజీ నగర్ లో సర్పంచ్ రమావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఇంటిటీకి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.ప్రతి ఇంటికి గ్రామపంచాయతీ ట్రాక్టర్ వస్తుందని అందరూ దాంట్లోనే చెత్త వేయాలని లేదంటే జరిమానా విధిస్తాం ఆని అన్నారు.
0 Comments