JSON Variables

ఎల్లారెడ్డిపేట లో వ్యక్తి అదృశ్యం

ఎల్లారెడ్డిపేట లో వ్యక్తి అదృశ్యం

NEWSPOWER REPORTER:Babu
             రాజన్న సిరిసిల్ల జిల్లా 
 ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన వేముల కమలాకర్ (36) అదృశ్యం అయినట్టు ఎఎస్ఐ శ్రీ నివాస్ తెలిపారు.
చిన్న కొడుకు వేముల కమలాకర్ కు. భిక్కనూరు మండలం, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన అశ్విని తో వివాహం జరిగిందని  తర్వాత భార్య భర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం వల్ల తన కోడలు తల్లిగారింటికి వెళ్లిపోవడంతో ఇట్టి విషయం మనసులో పెట్టుకొని ఎప్పుడూ తన కొడుకు తన తో బాధ పడుతూ ఉండేవాడని ,అదే క్రమంలో తేదీ 12. 10. 20 21 అందాజ 10 గంటలకు తన కొడుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లి పోయాడో  ఎంత వెతికినా తన చిన్న కొడుకు జాడ దొరకలేదని పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఏ ఎస్ ఐ శ్రీనివాస్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments