JSON Variables

దుర్గ మాత దర్శించుకొని ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్న బిఎస్పీ జిల్లా అధ్యక్షులు

దుర్గ మాత దర్శించుకొని ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్న బిఎస్పీ జిల్లా అధ్యక్షులు 
బెజ్జంకి మండల కేంద్రం లో శివసాయి మిత్ర మండలి  యూత్ క్లబ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన దర్గమాత ను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మ వారిని దర్శించి నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. దేశం లో రాష్ట్రం లో  మహిళలపై జరిగే అత్యాచారాల పై ప్రభుత్వ అలసత్వాలను నిరసించి మహిళలను రైతులను కాపాడాలని అమ్మ వారిని కోరారు. పూజారి ప్రత్యేక పూజ జరిపి పూజ చేసిన శాలువా తో సత్కరించి ఆశీర్వదించారు. అతనితో బెజ్జంకి సెక్టారు అధ్యక్షులు అడ్వకేట్ లింగాల శ్రీనివాస్, రేగులపల్లి సెక్టారు ప్రధాన కార్యదర్శి కట్ల మహేందర్ , కొండ ప్రసాద్, విజయ్ కుమార్ బొనగం రాజేశం, మళ్లేషం, బొనగం అంజనేయులు, బండిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments