అదివాసుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 81వ వరంతీ . సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కోనప్ప అ మహనీయుని విగ్రహానికి పూల మాల వేసీ నివాళులు అర్పించారు ....ఈ కార్యక్రమం లో ఆదివాసీ కొలవారు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుర్సా రంగయ్య ...కాగజ్ నగర్ మనేవార్ ప్రెసెండెట్ .ఇర్గటీ విలాసు టౌన్ జనరల్ సెక్రటరి సంజయ్ సింగ్ ఆదివాసీ టీచర్లు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
0 Comments