JSON Variables

తెలంగాణ భవన్. లో కేటీఆర్ ను కలిసిన నాయకులు

తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని తెరాస నాయకులు ఈరోజు హైదరాబాద్ లోని 
తెలంగాణ భవన్ లో గౌరవ  కేటిఆర్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో. రసమయి  బాలకిషన్  ఆధ్వర్యంలో  పాల్గొని .కేటీఆర్ గారికి పుష్పగుఛ్చం అందజేసిన. ఎంపిపి.వుట్కూరి వెంకట రమణా రెడ్డి ,   వైస్ ఎంపిపి. సుధగోని శ్రీనాథ్ గౌడ్.మరియు మండల. నాయకులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments