తెలంగాణ ఎస్సీ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎక గ్రీవంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
ఈ రోజు.. తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం ఆంజనేయులు గారు....
ఇల్లంతకుంట మండల కేంంధ్రానికి చెందిన తెరాస పార్టీ నాయకులు సావనపెల్లి రాకేష్ గారిని..
తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గా నియామకం చేయడం జరిగింది.నా నియామకాని సహకరించిన దళిత సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments