బీద కుటుంబానికి మా వంత్తు ఆర్థిక సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామములో ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందిన ఎరవెల్లి లింగయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి మా వంతు చిన్ని సహాయంగా పండుగ ఆంజనేయులు, మళ్ళమారి శ్రావణి - మధు వార్డ్ సభ్యులు (1000) వేయి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
0 Comments