JSON Variables

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు



పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా జ్ పీ.వైస్ చైర్మేన్  సిద్దం వేణు  తన కార్యాలయంలో తెలంగాణ.ఎస్ సి.వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు గ కందికట్కూర్ గ్రామానికి చెందిన  _సావనపెల్లి రాకేశ్_  నియమితులైన సందర్భంగా  సన్మానించినారు..
NEWSPOWER REPORTER :Saireddy
తనతో పాటు తెరాస పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ,ఆర్ బి ఎస్.మండల అధ్యక్షుడు రాజిరెడ్డి
 సర్పంచ్ లు ముస్కు మల్లయ్య,లాల రాద రమేశ్,ఎం పీ టి సీ.లు గొట్టిపర్తి పర్శరాములు,సావనపెల్లి వనజ అనిల్,గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్,ఆర్ బి ఎస్.మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,ఉప సర్పంచ్ కిషన్,ఎస్ సి. సెల్ మండల అధ్యక్షుడు పసుల బాబు,యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్యగౌడ్,పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఝు, తెరాస. నాయకులు ఎండ్ర చందన్ ,మోహన్ రావు,బుర్ర స్వామి,ఎలుక రాజయ్య,పొన్నం శేఖర్,రడం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..
అనంతరం  సిద్దం వేణు ఆరెపెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతలపెల్లి మల్లారెడ్డి ప్రస్తుత సర్పంచ్ చింతలపెల్లి తిరుపతి రెడ్డి గారి తండ్రి గత కొద్దిరోజుల క్రితం మరణించగా ఈ రోజు వారి కుటుంబాన్ని పరమార్శించినారు..

Post a Comment

0 Comments